53,000 మంది వలసదారుల స్టేటస్ మార్పు
- December 03, 2020మనామా:53,000 మంది వలసదారులు తమ స్టేటస్ని సరిదిద్దుకున్నారు. ఈ విషయాన్ని బహ్రెయినీ అధికారులు వెల్లడించారు. కాగా, 5,155 మంది దేశం విడిచి వెళ్ళినట్లు బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ జమీల్ హుమైదాన్ వెల్లడించారు. ఇల్లీగల్ వర్కర్స్ విషయమై కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో చర్చ సందర్భంగా మినిస్టర్ ఈ వివరాల్ని వెల్లడించారు. బహ్రెయిన్లో వున్న 1.7 మిలియన్ జనాభాలో సగానికి పైగా విదేశీయులు వున్నారు. కాగా, మైగ్రెంట్ వర్కర్స్ శాతం 3.1కి తగ్గింది కరోనా నేపథ్యంలో. అదే సమయంలో నేషనల్ ఎంప్లాయీస్ శాతం 2.4కి పెరిగింది.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..