యూఏఈ వీసా ఉల్లంఘనలు డిసెంబర్ 31లోపు వెళ్ళిపోవాలి
- December 03, 2020వీసా ఉల్లంఘనలకు సంబంధించి గ్రేస్ పీరియడ్ విషయమై ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ ప్రొసిడ్యూర్స్ వెల్లడించారు. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. మార్చి 1కి ముందు జరిగిన ఉల్లంఘనలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు దేశం విడిచి వెళ్ళేందుకు వారికి అవకాశం ఇస్తున్నారు. ఉల్లంఘనులు డిసెంబర్ 31 లోపు టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సూచించారు. అబుదాబీ, షార్జా మరియు రస్ అల్ ఖైమా విమానాశ్రయాల నుంచి వెళ్ళాలనుకునేవారు ఆరు గంటల ముందుగా చేరుకోవాల్సి వుంటుంది. దుబాయ్, అల్ మక్తౌమ్ విమానాశ్రయాల ద్వారా వెళ్ళేవారు 48 గంటల ముందుగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సెంటర్కి సమాచారం ఇవ్వాలి.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం