53,000 మంది వలసదారుల స్టేటస్‌ మార్పు

- December 03, 2020 , by Maagulf
53,000 మంది వలసదారుల స్టేటస్‌ మార్పు

మనామా:53,000 మంది వలసదారులు తమ స్టేటస్‌ని సరిదిద్దుకున్నారు. ఈ విషయాన్ని బహ్రెయినీ అధికారులు వెల్లడించారు. కాగా, 5,155 మంది దేశం విడిచి వెళ్ళినట్లు బహ్రెయిన్‌ మినిస్టర్‌ ఆఫ్‌ లేబర్‌ మరియు సోషల్‌ డెవలప్‌మెంట్‌ జమీల్‌ హుమైదాన్‌ వెల్లడించారు. ఇల్లీగల్‌ వర్కర్స్‌ విషయమై కౌన్సిల్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌లో చర్చ సందర్భంగా మినిస్టర్‌ ఈ వివరాల్ని వెల్లడించారు. బహ్రెయిన్‌లో వున్న 1.7 మిలియన్‌ జనాభాలో సగానికి పైగా విదేశీయులు వున్నారు. కాగా, మైగ్రెంట్‌ వర్కర్స్‌ శాతం 3.1కి తగ్గింది కరోనా నేపథ్యంలో. అదే సమయంలో నేషనల్‌ ఎంప్లాయీస్‌ శాతం 2.4కి పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com