53,000 మంది వలసదారుల స్టేటస్ మార్పు
- December 03, 2020మనామా:53,000 మంది వలసదారులు తమ స్టేటస్ని సరిదిద్దుకున్నారు. ఈ విషయాన్ని బహ్రెయినీ అధికారులు వెల్లడించారు. కాగా, 5,155 మంది దేశం విడిచి వెళ్ళినట్లు బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ జమీల్ హుమైదాన్ వెల్లడించారు. ఇల్లీగల్ వర్కర్స్ విషయమై కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో చర్చ సందర్భంగా మినిస్టర్ ఈ వివరాల్ని వెల్లడించారు. బహ్రెయిన్లో వున్న 1.7 మిలియన్ జనాభాలో సగానికి పైగా విదేశీయులు వున్నారు. కాగా, మైగ్రెంట్ వర్కర్స్ శాతం 3.1కి తగ్గింది కరోనా నేపథ్యంలో. అదే సమయంలో నేషనల్ ఎంప్లాయీస్ శాతం 2.4కి పెరిగింది.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం