53,000 మంది వలసదారుల స్టేటస్ మార్పు
- December 03, 2020
మనామా:53,000 మంది వలసదారులు తమ స్టేటస్ని సరిదిద్దుకున్నారు. ఈ విషయాన్ని బహ్రెయినీ అధికారులు వెల్లడించారు. కాగా, 5,155 మంది దేశం విడిచి వెళ్ళినట్లు బహ్రెయిన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ జమీల్ హుమైదాన్ వెల్లడించారు. ఇల్లీగల్ వర్కర్స్ విషయమై కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో చర్చ సందర్భంగా మినిస్టర్ ఈ వివరాల్ని వెల్లడించారు. బహ్రెయిన్లో వున్న 1.7 మిలియన్ జనాభాలో సగానికి పైగా విదేశీయులు వున్నారు. కాగా, మైగ్రెంట్ వర్కర్స్ శాతం 3.1కి తగ్గింది కరోనా నేపథ్యంలో. అదే సమయంలో నేషనల్ ఎంప్లాయీస్ శాతం 2.4కి పెరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







