యూఏఈ వీసా ఉల్లంఘనలు డిసెంబర్ 31లోపు వెళ్ళిపోవాలి
- December 03, 2020వీసా ఉల్లంఘనలకు సంబంధించి గ్రేస్ పీరియడ్ విషయమై ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ ప్రొసిడ్యూర్స్ వెల్లడించారు. అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వివరాల్ని వెల్లడించారు. మార్చి 1కి ముందు జరిగిన ఉల్లంఘనలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు దేశం విడిచి వెళ్ళేందుకు వారికి అవకాశం ఇస్తున్నారు. ఉల్లంఘనులు డిసెంబర్ 31 లోపు టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి వుంటుందని ఈ సందర్భంగా సూచించారు. అబుదాబీ, షార్జా మరియు రస్ అల్ ఖైమా విమానాశ్రయాల నుంచి వెళ్ళాలనుకునేవారు ఆరు గంటల ముందుగా చేరుకోవాల్సి వుంటుంది. దుబాయ్, అల్ మక్తౌమ్ విమానాశ్రయాల ద్వారా వెళ్ళేవారు 48 గంటల ముందుగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సెంటర్కి సమాచారం ఇవ్వాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం