GHMC ఎన్నికల ఫలితాలు.. బోణి కొట్టిన ఎంఐఎం

- December 04, 2020 , by Maagulf
GHMC ఎన్నికల ఫలితాలు.. బోణి కొట్టిన ఎంఐఎం

హైదరాబాద్:గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. తొలి ఫలితం ఎంఐఎం ఖాతాలో పడిపోయింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ విజయం సాధించారు. ఆది నుంచి ఎంఐఎం అభ్యర్థి లీడింగ్‌లో కొనసాగుతున్నారు. చివరిగా ఎంఐఎం విజయం సాధించి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో బోణి కొట్టింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com