దుబాయ్ పర్యటనకు బయలుదేరిన తెలంగాణ హోంమంత్రి
- February 18, 2016
దళారులు, ఏజెంట్ల ద్వారా అరబ్ దేశాలకు వెళ్తున్న కార్మికులు మోసపోతున్నారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లారు. దుబాయ్లో ప్రముఖ కంపెనీలతో చర్చించి వారికి ఏ తరహా కార్మికులు కావాలో అడిగి తెలుసుకోనున్నారు. తెలంగాణలో టామ్కామ్ అనే సంస్థ ద్వారా దుబాయ్ సంస్థలతో ఎంఓయూ చేసుకోనున్నారు. దీనివల్ల తెలంగాణ కార్మికులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నాయిని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







