ఏలూరు ప్రజలకు అసలు ఏమైంది..
- December 07, 2020
ఏలూరు ప్రజలకు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు.. ఎందుకలా ఉన్నట్టుండి కళ్లు బైర్లు కమ్మినట్టై కిందపడిపోతున్నారో తెలియట్లేదు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధి ఏదో ఏలూరు ప్రజలను కబళిస్తోంది.. ఇప్పటికే కొన్ని తీవ్రలక్షణాలతో ఒకరు మరణించారు. మరో 315 మంది పైగా మహిళలు, చిన్నారులు ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రి (జిజిహెచ్)లో జాయిన్ అయ్యారు. రోగుల సంఖ్య శనివారం అర్థరాత్రి 55 మంది నుంచి ఆదివారం ఉదయానికి 170కి చేరుకుంది. ఇక ఆదివారం సాయింత్రం నుంచి అర్థరాత్రికి వీరి సంఖ్య 315 కు పెరిగింది. వివిధ ప్రైవేటు ఆసుపత్రులలో మరో 50 మంది చికిత్స పొందుతున్నారని నివేదికలు తెలిపాయి.
రోగులు మైకము, తలనొప్పి, మూర్ఛ వంటి లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు