అమర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డికి రూ.2 లక్షలు పరిహారం విడుదల చేసిన గవర్నర్
- December 07, 2020
విజయవాడ: జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పులలో అమరుడైన భారత సైన్యానికి చెందిన హవల్దార్ ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ రెండు లక్షల రూపాయలు పరిహారంగా విడుదల చేశారు. గవర్నర్ తన విచక్షణాధికారం మేరకు ప్రత్యేకించి ఈ మొత్తాన్ని మంజూరు చేసారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన సిపాయి దివంగత ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ఈ మొత్తాన్ని బదిలీ చేయించే క్రమంలో సోమవారం భారత సైన్యానికి చెందిన 18 మద్రాస్ రెజిమెంట్ కు రెండు లక్షల రూపాయల పరిహార మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేసారు.
తాజా వార్తలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!







