ఖతార్లో కొత్తగా ఓ కోవిడ్ మరణం నమోదు
- December 09, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో కొత్తగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు కరోనా కారణంగా మరణించారు. 173 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. కరోనా నుంచి ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 137,881కి చేరింది. కొత్తగా నమోదైన 150 కేసుల్లో 66 మంది ట్రావెలర్స్ కాగా, మిగతావి కమ్యూనిటీ కేసులు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 140,353. ఇదిలా వుంటే, గడచిన 24 గంటల్లో మొత్తం 4,700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష