ఖతార్లో కొత్తగా ఓ కోవిడ్ మరణం నమోదు
- December 09, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో కొత్తగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు కరోనా కారణంగా మరణించారు. 173 మంది కరోనా నుంచి గడచిన 24 గంటల్లో కోలుకున్నారు. కరోనా నుంచి ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 137,881కి చేరింది. కొత్తగా నమోదైన 150 కేసుల్లో 66 మంది ట్రావెలర్స్ కాగా, మిగతావి కమ్యూనిటీ కేసులు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 140,353. ఇదిలా వుంటే, గడచిన 24 గంటల్లో మొత్తం 4,700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









