ఖతార్లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు
- December 10, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఖతార్లో కొత్తగా గడచిన 24 గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 138.033కి చేరింది. కొత్తగా నమోదైన 163 కేసుల్లో 129 కమ్యూనిటీ కేసులు కాగా, 34 ఇతర దేశాల నుంచి వచ్చిన కేసులు. ఇప్పటివరకు కరోనాతో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో మొత్తం 5,235 కరోనా టెస్టులు జరిగాయి. ఇప్టపివరకు జరిగిన కరోనా టెస్టుల సంఖ్య 1,154,919.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







