ఖతార్లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు
- December 10, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఖతార్లో కొత్తగా గడచిన 24 గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 138.033కి చేరింది. కొత్తగా నమోదైన 163 కేసుల్లో 129 కమ్యూనిటీ కేసులు కాగా, 34 ఇతర దేశాల నుంచి వచ్చిన కేసులు. ఇప్పటివరకు కరోనాతో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో మొత్తం 5,235 కరోనా టెస్టులు జరిగాయి. ఇప్టపివరకు జరిగిన కరోనా టెస్టుల సంఖ్య 1,154,919.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష