నైజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్...

- December 14, 2020 , by Maagulf
నైజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్...

కంకార:నైజీరియాలో అత్యాధునిక ఆయుధాలతో వచ్చి, ఓ పాఠశాలపై దాడి చేసిన దుండగులు, అక్కడ చదువుతున్న వారిలో 400 మంది విద్యార్థులను బందీలుగా తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కట్సీనా రాష్ట్రంలో జరిగింది. ఆ పాఠశాలలో దాదాపు 600 మంది వరకూ చదువుతుండగా, దుండగులు దాడి చేసిన తరువాత 400 మంది కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర పోలీస్ విభాగం అధికార ప్రతినిధి గాంబో ఇషా వెల్లడించారు.

ఇక తమ బిడ్డలు కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కిడ్నాప్ అయిన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు నైజీరియా ప్రభుత్వం వైమానిక దళాన్ని, 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com