దేశం విడిచేందుకు అసంఖ్యాకంగా నమోదవుతున్న దరఖాస్తులు
- December 14, 2020
మస్కట్: ప్రవాసీయులు, వివిధ కారణాల చేత దేశం విడిచి వెళ్లేందుకు ప్రవాసీయుల నుండి నవంబర్ 15 నుండి 9 డిసెంబర్ 2020 వరకు 41,425 దరఖాస్తులు అందినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటిలో పనిచేస్తున్న 18,867 వర్క్ పర్మిట్లు, 19,415 మంది నిరుద్యోగులు, 2,198 మంది వర్క్ పర్మిట్ లేనివారు మరియు 945 మంది పర్మిట్ రద్దు చేయబడినవారు ఉన్నారు. మరియు దేశంలోకి ప్రవేశించిన పద్ధతి ఆధారంగా కూడా దరఖాస్తులు నమోదు చేయబడ్డాయి. అవి, 39,491 మంది ప్రవాసులు వర్క్ వీసా ఉన్నవారు, 222 మంది ఫ్యామిలీ వీసా కలవారు, 308 మంది ప్రవాసులు బంధువులను కలుసుకునేందుకు వచ్చిన వారు, 924 మంది విసిట్ వీసా వారు, 74 మందికి టూరిస్ట్ వీసా కలవారు, 393 మందికి ఎటువంటి పత్రాలు లేనివారు, స్టడీ వీసా గల నలుగురు, ఫాస్ట్ వీసా గల 9 మంది ఉన్నట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







