దేశం విడిచేందుకు అసంఖ్యాకంగా నమోదవుతున్న దరఖాస్తులు
- December 14, 2020
మస్కట్: ప్రవాసీయులు, వివిధ కారణాల చేత దేశం విడిచి వెళ్లేందుకు ప్రవాసీయుల నుండి నవంబర్ 15 నుండి 9 డిసెంబర్ 2020 వరకు 41,425 దరఖాస్తులు అందినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటిలో పనిచేస్తున్న 18,867 వర్క్ పర్మిట్లు, 19,415 మంది నిరుద్యోగులు, 2,198 మంది వర్క్ పర్మిట్ లేనివారు మరియు 945 మంది పర్మిట్ రద్దు చేయబడినవారు ఉన్నారు. మరియు దేశంలోకి ప్రవేశించిన పద్ధతి ఆధారంగా కూడా దరఖాస్తులు నమోదు చేయబడ్డాయి. అవి, 39,491 మంది ప్రవాసులు వర్క్ వీసా ఉన్నవారు, 222 మంది ఫ్యామిలీ వీసా కలవారు, 308 మంది ప్రవాసులు బంధువులను కలుసుకునేందుకు వచ్చిన వారు, 924 మంది విసిట్ వీసా వారు, 74 మందికి టూరిస్ట్ వీసా కలవారు, 393 మందికి ఎటువంటి పత్రాలు లేనివారు, స్టడీ వీసా గల నలుగురు, ఫాస్ట్ వీసా గల 9 మంది ఉన్నట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







