దేశం విడిచేందుకు అసంఖ్యాకంగా నమోదవుతున్న దరఖాస్తులు
- December 14, 2020
మస్కట్: ప్రవాసీయులు, వివిధ కారణాల చేత దేశం విడిచి వెళ్లేందుకు ప్రవాసీయుల నుండి నవంబర్ 15 నుండి 9 డిసెంబర్ 2020 వరకు 41,425 దరఖాస్తులు అందినట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీటిలో పనిచేస్తున్న 18,867 వర్క్ పర్మిట్లు, 19,415 మంది నిరుద్యోగులు, 2,198 మంది వర్క్ పర్మిట్ లేనివారు మరియు 945 మంది పర్మిట్ రద్దు చేయబడినవారు ఉన్నారు. మరియు దేశంలోకి ప్రవేశించిన పద్ధతి ఆధారంగా కూడా దరఖాస్తులు నమోదు చేయబడ్డాయి. అవి, 39,491 మంది ప్రవాసులు వర్క్ వీసా ఉన్నవారు, 222 మంది ఫ్యామిలీ వీసా కలవారు, 308 మంది ప్రవాసులు బంధువులను కలుసుకునేందుకు వచ్చిన వారు, 924 మంది విసిట్ వీసా వారు, 74 మందికి టూరిస్ట్ వీసా కలవారు, 393 మందికి ఎటువంటి పత్రాలు లేనివారు, స్టడీ వీసా గల నలుగురు, ఫాస్ట్ వీసా గల 9 మంది ఉన్నట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









