ఖతార్: ఖైదీలు తయారు చేసిన వస్తువులకు ఆన్ లైన్ మార్కెటింగ్
- December 15, 2020
దోహా:జైలు ఖైదీలు తయారు చేసిన పలు వస్తువులకు ఆన్ లైన్ మార్కెటింగ్ ద్వారా అమ్మకానికి తీసుకువచ్చింది అంతర్గత మంత్రిత్వ శాఖ. అందుకోసం ప్రత్యేకంగా ఈ-స్టోర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖైదీలు తయారు చేసిన చేతి వస్తువులు, శిల్పాలతో పాటు మహిళా ఖైదీలు చేసిన బట్టలు, సంచులు, ఇతర ఉపకరణాలను మార్కెట్ చేస్తున్నారు. మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్లోనే సబ్ పోర్టల్ లో మార్కెటింగ్ కు అవకాశం కల్పించారు. నాణ్యత పరంగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఈ వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాన్ని కూడా ఉంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







