ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నవాళ్లకు కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదన్న యూఏఈ
- December 16, 2020
యూఏఈ:కోవిడ్ వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ అవసరం లేదని యూఏఈ స్పష్టం చేసింది. సమర్ధవంతమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారికి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవశ్యతకత లేదని వివరించింది. మైనర్ ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు, వైరస్ తాలుకు దుష్ఫ్రభావాలు లేని వారికి అదనంగా రోగ నిరోధక శక్తి బహర్గత మద్దతు అవసరం లేదని స్పష్టం చేసింది. అలాంటి వారికి నిపుణుల సూచనల మేరకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక అంటు వ్యాధుల ప్రభావంతో వాటి లక్షణాలు స్పష్టం కనిపించిన పక్షంలో వారికి ఇమ్యూనిటీ సామర్ధ్యాన్ని పెంచేలా బహర్గత మద్దతు అవసరం అని వివరించింది. వ్యాక్సిన్ ఎవరి అవసరమో...ఎవరికి కాదో నిర్దారించేందుకు ఇమ్యూనిటీ స్థాయి తెలిపే పరీక్షలు నిర్వహిస్తామని, ఒకవేళ పాజిటివ్ రిజల్ట్ వస్తే వారికి వ్యాక్సిన్ అవసరం ఉండదని వెల్లడించింది. అయితే..ఒకవేళ యాంటీబాడిలో ఏర్పడటంలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే మాత్రం వారు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని యూఏఈ స్పష్టత ఇచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







