హ్యూమన్ ట్రాఫికింగ్: సస్పెండెడ్ కంపెనీలకు భారీ జరీమానాలు
- December 16, 2020
కువైట్ సిటీ:హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడే కంపెనీలకు భారీ జరీమానాలు విధించడం జరుగుతుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించింది. 10,000కి పైగా సస్పెండెడ్ కంపెనీలపై పిఎఎం నిఘా వుంచింది. పాత కోడ్స్ని తొలగించి, కొత్త కోడ్స్ ద్వారా వీటిపై చర్యలు తీసుకోనున్నారు. వీసా ట్రేడింగ్, వర్కర్స్ రైట్స్ ఉల్లంఘన, జీతాలు చెల్లించకపోవడం వంటి ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించనున్నారు. ఉల్లంఘనలకు సంబంధించి కంపెనీలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడంతోపాటు, కార్మికుల హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు. పిఎఎం అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మధ్య ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేసి.. ఆయా అంశాలపై వేగంగా చర్యలుండేలా చూస్తారు.
తాజా వార్తలు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!







