సుప్రీం కమిటీ మార్గదర్శకాల ఉల్లంఘన: ఆరుగురు దోషులుగా నిర్ధారణ
- December 18, 2020మస్కట్:సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ ఆరుగురు వ్యక్తులపై నమోదైన కేసుల్లో న్యాయస్థానం విచారణ జరిపింది, నిందితుల్ని దోషులుగా నిర్ధారించింది. మూడు నెలల వరకు జైలు శిక్ష అలాగే 1000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం దోషులకు. మస్కట్, అల్ దఖ్లియా, సౌత్ షర్కియాలలో నిందితులు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆయా గవర్నరేట్స్లోని న్యాయస్థానాలు నిర్ధారించడం జరిగింది. మాస్క్లు ధరించకపోవడం, మూమెంట్ బ్యాన్ నిబంధనల్ని ఉల్లంఘించడం వంటి నేరాలకు నిందితులు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ