సుప్రీం కమిటీ మార్గదర్శకాల ఉల్లంఘన: ఆరుగురు దోషులుగా నిర్ధారణ
- December 18, 2020
మస్కట్:సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ ఆరుగురు వ్యక్తులపై నమోదైన కేసుల్లో న్యాయస్థానం విచారణ జరిపింది, నిందితుల్ని దోషులుగా నిర్ధారించింది. మూడు నెలల వరకు జైలు శిక్ష అలాగే 1000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం దోషులకు. మస్కట్, అల్ దఖ్లియా, సౌత్ షర్కియాలలో నిందితులు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆయా గవర్నరేట్స్లోని న్యాయస్థానాలు నిర్ధారించడం జరిగింది. మాస్క్లు ధరించకపోవడం, మూమెంట్ బ్యాన్ నిబంధనల్ని ఉల్లంఘించడం వంటి నేరాలకు నిందితులు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







