సుప్రీం కమిటీ మార్గదర్శకాల ఉల్లంఘన: ఆరుగురు దోషులుగా నిర్ధారణ
- December 18, 2020
మస్కట్:సుప్రీం కమిటీ మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ ఆరుగురు వ్యక్తులపై నమోదైన కేసుల్లో న్యాయస్థానం విచారణ జరిపింది, నిందితుల్ని దోషులుగా నిర్ధారించింది. మూడు నెలల వరకు జైలు శిక్ష అలాగే 1000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం దోషులకు. మస్కట్, అల్ దఖ్లియా, సౌత్ షర్కియాలలో నిందితులు ఈ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆయా గవర్నరేట్స్లోని న్యాయస్థానాలు నిర్ధారించడం జరిగింది. మాస్క్లు ధరించకపోవడం, మూమెంట్ బ్యాన్ నిబంధనల్ని ఉల్లంఘించడం వంటి నేరాలకు నిందితులు పాల్పడ్డారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







