తొలగించబడ్డ వలసదారులకు పెర్ఫామెన్స్ ఆధారిత బోనస్ లేదు
- December 18, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, పెర్ఫామెన్స్ ఆధారిత బోనస్ని నాన్ కువైటీ ఉద్యోగులకు (తొలగించబడిన) ఇవ్వబోవడంలేదని ప్రకటించింది. మొత్తం 300 మంది వలస కార్మికుల్ని ఈ బోనస్ ప్రక్రియ నుంచి తొలగించారు. మినిస్ట్రీ, మరికొంతమంది నాన్ కువైటీ ఉద్యోగులను ఏప్రిల్ నాటికి తొలగించనుంది. 500 మందికి పైగా ఉద్యోగులు మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్లో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొదట్లో 80 మంది నాన్ కువైటీ వర్కర్స్ని తొలగించడం జరిగింది. సలహాదారులు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు ఇతర ప్రొఫెషన్స్కి చెందినవారు ఈ లిస్ట్లో వున్నారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







