ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్స్..
- December 18, 2020
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరిట కొత్త సేల్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ సేల్ కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది. ఈ సేల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సేల్లో భాగంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ.1500) ఇవ్వడానికి ఫ్లిప్కార్ట్ ఎస్బిఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈసేల్లో అందుబాటులో ఉన్న మరి కొన్ని డీల్స్..
పోకో ఎక్స్ 3 మొబైల్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ 4వేల రూపాయల తగ్గింపు ధరలో రూ.15,999కు లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ మొబైల్ 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.8,900 ధర తగ్గింపుతో రూ.38,999కు లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో మొబైల్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.26,600 ధర తగ్గింపుతో రూ.38,999కు లభిస్తుంది. ఎల్టీ జీ 8 ఎక్స్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.44,000 ధర తగ్గింపుతో రూ.25,990కు లభిస్తుంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







