ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్స్..
- December 18, 2020
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరిట కొత్త సేల్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ సేల్ కొనసాగుతుందని సంస్థ ప్రకటించింది. ఈ సేల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సేల్లో భాగంగా 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ (రూ.1500) ఇవ్వడానికి ఫ్లిప్కార్ట్ ఎస్బిఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈసేల్లో అందుబాటులో ఉన్న మరి కొన్ని డీల్స్..
పోకో ఎక్స్ 3 మొబైల్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ 4వేల రూపాయల తగ్గింపు ధరలో రూ.15,999కు లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ మొబైల్ 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.8,900 ధర తగ్గింపుతో రూ.38,999కు లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో మొబైల్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.26,600 ధర తగ్గింపుతో రూ.38,999కు లభిస్తుంది. ఎల్టీ జీ 8 ఎక్స్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.44,000 ధర తగ్గింపుతో రూ.25,990కు లభిస్తుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







