హైదరాబాద్:ప్రగతిభవన్ను ముట్టడించిన రైతులు..
- December 19, 2020
హైదరాబాద్:హైదరాబాద్లోని ప్రగతి భవన్ను ముట్టించారు అదిలాబాద్ రైతులు.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం వాటా కింద రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో అదిలాబాద్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని .. రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆదిలాబాద్ బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఈ ముట్టడి నిర్వహించారు.. సెక్యూరిటీని దాటుకొని ప్రగతిభవన్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు.. అయితే.. దీంతో.. ప్రగతిభవన్ ఎదుట కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాటకు దారితీయగా.. వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు పోలీసులు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







