సురేష్ రైనా అరెస్ట్...ముంబైలో అదుపులో తీసుకున్న పోలీసులు
- December 22, 2020
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యారు. ముంబై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సురేష్ రైనాతో పాటు ప్రముఖ గాయకుడు గురు రంధ్వాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గల ముంబై డ్రాగన్ఫ్లై క్లబ్పై పోలీసులు దాడి చేసిన సందర్భంగా వారు అక్కడే ఉన్నారు. కరోనా వైరస్ నిబంధనలు, ప్రొటోకాల్కు విరుద్ధంగా అక్కడ నిర్వహించిన మందుపార్టీలో పాల్గొన్నందుకు వారిని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్పై విడుదల చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







