అనారోగ్యంతో బాధపడుతున్న యువతికి ఆర్ధిక సాయం అందించిన 'గల్ఫ్ జనసేన'
- December 27, 2020
బహ్రెయిన్: ఆంధ్ర ప్రదేశ్ లోని గన్నవరం మండలం, ముంజవరపుకోట్టు గ్రామం అడ్డపుంత లో నివసిస్తున్న దిగుమర్తి సరస్వతి అనే యువతి గత కొంతకాలం గా కడుపులో గడ్డలతో బాధపడుతోంది. చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఆమె కష్టాలను పలువురు ఎన్నారై జనసేన నాయకులకు తెలియజేయగా గల్ఫ్ దేశాలు (బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ) కు చెందిన గల్ఫ్ జనసేన ఎన్ఆర్ఐ ఉద్యోగులు అంతా కలిసి సరస్వతి చికిత్సకు కావలసిన కొద్ది మొత్తాన్ని సమకూర్చారు.
డబ్బులను మండల జనసేన నాయకులు చేతుల మీద ఆ కుటుంబానికి చేర్చారు గల్ఫ్ జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండలం జనసేన నాయకులైన కుంపట్ల నరసింహారావు సూర్య మోహన్ రావు విజయ్ గోపాల్ , భూసయ్యకాపు, శ్రీను , ఆకుల వెంకటరంగారావు , బిక్కిన సూర్యనారాయణమూర్తి , స్వామి నాయుడు, వాసంశెట్టి కుమార్ శ్రీనివాసరావు, వెంకటేష్ శృంగవరపు, లక్ష్మణ రావు పేరాబత్తుల, సూర్య ముకుంద్, దైవాల రాంబాబు పాటి సత్తిబాబు , గుత్తుల రాంబాబు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు