యూఏఈ:35నిమిషాల పాటు న్యూ ఇయర్ బ్లాస్టింగ్...పాత రికార్డులు బ్రేక్
- December 27, 2020
అబుధాబి:యూఏఈ రాజధాని అబుధాబి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెడీ అవుతోంది. అలా ఇలా కాదు...రెండు గిన్నీస్ రికార్డులు బద్ధలయ్యేలా భారీ బాణాసంచాతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా దాదాపు 35 నిమిషాల పాటు సుదీర్ఘంగా టపాసులు పేల్చి కొత్త రికార్డు నెలకొల్పనున్నారు. షేక్ జయద్ ఫెస్టివల్ లో భాగంగా ఫైర్ వర్క్ నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి ప్రారంభమైన షేక్ జయద్ ఫెస్టివల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. ఇందులో 30 దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









