యూఏఈ:35నిమిషాల పాటు న్యూ ఇయర్ బ్లాస్టింగ్...పాత రికార్డులు బ్రేక్
- December 27, 2020
అబుధాబి:యూఏఈ రాజధాని అబుధాబి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెడీ అవుతోంది. అలా ఇలా కాదు...రెండు గిన్నీస్ రికార్డులు బద్ధలయ్యేలా భారీ బాణాసంచాతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా దాదాపు 35 నిమిషాల పాటు సుదీర్ఘంగా టపాసులు పేల్చి కొత్త రికార్డు నెలకొల్పనున్నారు. షేక్ జయద్ ఫెస్టివల్ లో భాగంగా ఫైర్ వర్క్ నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి ప్రారంభమైన షేక్ జయద్ ఫెస్టివల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. ఇందులో 30 దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







