యూఏఈ:35నిమిషాల పాటు న్యూ ఇయర్ బ్లాస్టింగ్...పాత రికార్డులు బ్రేక్
- December 27, 2020అబుధాబి:యూఏఈ రాజధాని అబుధాబి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెడీ అవుతోంది. అలా ఇలా కాదు...రెండు గిన్నీస్ రికార్డులు బద్ధలయ్యేలా భారీ బాణాసంచాతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. ఆకాశం మిరుమిట్లు గొలిపేలా దాదాపు 35 నిమిషాల పాటు సుదీర్ఘంగా టపాసులు పేల్చి కొత్త రికార్డు నెలకొల్పనున్నారు. షేక్ జయద్ ఫెస్టివల్ లో భాగంగా ఫైర్ వర్క్ నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి ప్రారంభమైన షేక్ జయద్ ఫెస్టివల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకు కొనసాగనుంది. ఇందులో 30 దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ