ఈ ఏడాదిలో ఒమన్ విడిచి వెళ్లిన 2 లక్షల మంది ప్రవాస కార్మికులు
- December 29, 2020మస్కట్:ఒమనైజేషన్, కోవిడ్ సంక్షోభం ఒమన్ లోని ప్రవాస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాదిలో జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు రెండు లక్షల మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమన్ వ్యాప్తంగా దాదాపు 17,12,798 మంది ప్రవాస కార్మికులు ఉన్నారు. అయితే..నవంబర్ నాటికి ఈ సంఖ్య 14,40,672 మందికి తగ్గింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు