ఈ ఏడాదిలో ఒమన్ విడిచి వెళ్లిన 2 లక్షల మంది ప్రవాస కార్మికులు
- December 29, 2020
మస్కట్:ఒమనైజేషన్, కోవిడ్ సంక్షోభం ఒమన్ లోని ప్రవాస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాదిలో జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు రెండు లక్షల మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమన్ వ్యాప్తంగా దాదాపు 17,12,798 మంది ప్రవాస కార్మికులు ఉన్నారు. అయితే..నవంబర్ నాటికి ఈ సంఖ్య 14,40,672 మందికి తగ్గింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు









