ఈ ఏడాదిలో ఒమన్ విడిచి వెళ్లిన 2 లక్షల మంది ప్రవాస కార్మికులు
- December 29, 2020
మస్కట్:ఒమనైజేషన్, కోవిడ్ సంక్షోభం ఒమన్ లోని ప్రవాస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఏడాదిలో జనవరి నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు రెండు లక్షల మంది ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమన్ వ్యాప్తంగా దాదాపు 17,12,798 మంది ప్రవాస కార్మికులు ఉన్నారు. అయితే..నవంబర్ నాటికి ఈ సంఖ్య 14,40,672 మందికి తగ్గింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







