ఎయిర్ పోర్ట్ రీ-ఓపెన్: ఆ దేశాలపై కొనసాగనున్న బ్యాన్
- December 29, 2020
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం జనరవరి 2 నుంచి ఎయిర్ పోర్టులో తిరిగి అన్ని సేవలు పునరుద్ధరించబడతాయని తెలుస్తోంది. అయితే, 35 దేశాల ప్రయాణీకులపై బ్యాన్ మాత్రం కొనసాగుతుంది. పీసీఆర్ సర్టిఫికెట్ మిగతా దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరి. కాగా, కువైట్ లోకి మ్యుటేటెడ్ కరోనా వైరస్ ప్రవేశించిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మినిస్టర్ ఆఫ్ హెల్త్ స్పష్టం చేయడం జరిగింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









