కువైట్:60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ నిలిపివేత
- December 30, 2020
కువైట్ సిటీ:ఆరవై ఎళ్లు దాటిన ప్రవాస కార్మికులకు కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులు అంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే..అర్హత కలిగిన వారు మాత్రం తమ పిల్లల పేరు మీద డిపెండెంట్ వీసాగా మార్చుకోవాలని వెల్లడించింది. 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ చేయకూడదని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వచ్చే ఆదివారం నుంచే అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ విషయంలో ఏ ఒక్కరికి మినహాయింపు లేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









