కువైట్:60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ నిలిపివేత
- December 30, 2020కువైట్ సిటీ:ఆరవై ఎళ్లు దాటిన ప్రవాస కార్మికులకు కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. యూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులు అంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే..అర్హత కలిగిన వారు మాత్రం తమ పిల్లల పేరు మీద డిపెండెంట్ వీసాగా మార్చుకోవాలని వెల్లడించింది. 60 ఏళ్లు దాటిన ప్రవాసీయులకు వర్క్ పర్మిట్ రెన్యూవల్ చేయకూడదని గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వచ్చే ఆదివారం నుంచే అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ విషయంలో ఏ ఒక్కరికి మినహాయింపు లేదని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..