బహ్రెయిన్:సిత్రా ప్రాజెక్టులో భాగంగా హౌసింగ్ ప్లాట్స్ పంపిణి
- December 30, 2020
మనామా:సిత్రా ప్రాజెక్టు కోసం హౌసింగ్ ప్లాట్స్ పంపిణీ ప్రారంభించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి బస్సెమ్ బిన్ యాకొబ్ వెల్లడించారు. ప్రధాని, క్రైన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలిఫా ఆదేశాలను అమలు చేయటంలో భాగంగా ఐదు వేల హౌసింగ్ యూనిట్లను పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని ఆకాంక్ష అనుగుణంగా సిత్రా ప్రాజెక్టు ఇళ్ల నిర్మాణం అతి ప్రధానమైన ప్రాజెక్టులలో ఒకటని వివరించారు. మొత్తం 40 వేల హౌజింగ్ యూనిట్లు తమ లక్ష్యమని అన్నారు. రెసిడెన్సీ ప్లాట్స్ తో పాటు మౌళిక సదుపాయల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. మాసీదులు, పార్కులు, ఆట స్థలాలు, షాపుల వంటి సదుపాయాలను కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









