బహ్రెయిన్:సిత్రా ప్రాజెక్టులో భాగంగా హౌసింగ్ ప్లాట్స్ పంపిణి
- December 30, 2020
మనామా:సిత్రా ప్రాజెక్టు కోసం హౌసింగ్ ప్లాట్స్ పంపిణీ ప్రారంభించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి బస్సెమ్ బిన్ యాకొబ్ వెల్లడించారు. ప్రధాని, క్రైన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలిఫా ఆదేశాలను అమలు చేయటంలో భాగంగా ఐదు వేల హౌసింగ్ యూనిట్లను పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని ఆకాంక్ష అనుగుణంగా సిత్రా ప్రాజెక్టు ఇళ్ల నిర్మాణం అతి ప్రధానమైన ప్రాజెక్టులలో ఒకటని వివరించారు. మొత్తం 40 వేల హౌజింగ్ యూనిట్లు తమ లక్ష్యమని అన్నారు. రెసిడెన్సీ ప్లాట్స్ తో పాటు మౌళిక సదుపాయల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. మాసీదులు, పార్కులు, ఆట స్థలాలు, షాపుల వంటి సదుపాయాలను కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







