బహ్రెయిన్:సిత్రా ప్రాజెక్టులో భాగంగా హౌసింగ్ ప్లాట్స్ పంపిణి
- December 30, 2020
మనామా:సిత్రా ప్రాజెక్టు కోసం హౌసింగ్ ప్లాట్స్ పంపిణీ ప్రారంభించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి బస్సెమ్ బిన్ యాకొబ్ వెల్లడించారు. ప్రధాని, క్రైన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలిఫా ఆదేశాలను అమలు చేయటంలో భాగంగా ఐదు వేల హౌసింగ్ యూనిట్లను పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ప్రధాని ఆకాంక్ష అనుగుణంగా సిత్రా ప్రాజెక్టు ఇళ్ల నిర్మాణం అతి ప్రధానమైన ప్రాజెక్టులలో ఒకటని వివరించారు. మొత్తం 40 వేల హౌజింగ్ యూనిట్లు తమ లక్ష్యమని అన్నారు. రెసిడెన్సీ ప్లాట్స్ తో పాటు మౌళిక సదుపాయల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. మాసీదులు, పార్కులు, ఆట స్థలాలు, షాపుల వంటి సదుపాయాలను కల్పించనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







