ప్రభాస్ చేతుల మీదుగా ప్రశాంత్ వర్మ ఫిల్మ్ 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్ జనవరి 2న విడుదల
- December 31, 2020డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందిస్తోన్న 'జాంబీ రెడ్డి' చిత్రంతో తేజ సజ్జా హీరోగా పరిచయమవుతున్నారు. ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదివరకు స్టార్ యాక్ట్రెస్ సమంత రిలీజ్ చేసిన 'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. జనవరి 2న 'జాంబీ రెడ్డి' బిగ్ బైట్ విడుదల కానున్నది. పాన్ ఇండియా స్టార్గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ ఈ వీడియోను ఆవిష్కరించనున్నారు.
టాలీవుడ్కు జాంబీ కాన్సెప్ట్ను పరిచయం చేస్తూ మరో హై-కాన్సెప్ట్ ఫిల్మ్తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మన ముందుకు వస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రం 'జాంబీ రెడ్డి' కావడం గమనార్హం.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ మూవీని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: రాజశేఖర్ వర్మ
బ్యానర్: యాపిల్ ట్రీ స్టూడియోస్
స్క్రీన్ప్లే: స్క్రిప్ట్విల్లే
సినిమాటోగ్రఫీ: అనిత్
మ్యూజిక్: మార్క్ కె. రాబిన్
ప్రొడక్షన్ డిజైన్: శ్రీనాగేంద్ర తంగల
ఎడిటింగ్: సాయిబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..