కార్లలో దొంగతనాలు: ఇద్దరి అరెస్ట్
- December 31, 2020
సౌదీ: రియాద్ పోలీసులు ఇద్దరు సౌదీ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు, కార్ల అద్దాల్ని పగలగొట్టి, అందులో వున్న విలువైన వస్తువుల్ని దోచుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు సుమారు 200,000 సౌదీ రియాల్స్ విలువైన నగదు, వస్తువుల్ని దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. కారు నుంచి దిగి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని కారులో వుంచరాదని పోలీసులు, వాహనదారులకు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు