కార్లలో దొంగతనాలు: ఇద్దరి అరెస్ట్
- December 31, 2020సౌదీ: రియాద్ పోలీసులు ఇద్దరు సౌదీ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు, కార్ల అద్దాల్ని పగలగొట్టి, అందులో వున్న విలువైన వస్తువుల్ని దోచుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు సుమారు 200,000 సౌదీ రియాల్స్ విలువైన నగదు, వస్తువుల్ని దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. కారు నుంచి దిగి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని కారులో వుంచరాదని పోలీసులు, వాహనదారులకు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత