కార్లలో దొంగతనాలు: ఇద్దరి అరెస్ట్
- December 31, 2020
సౌదీ: రియాద్ పోలీసులు ఇద్దరు సౌదీ వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు, కార్ల అద్దాల్ని పగలగొట్టి, అందులో వున్న విలువైన వస్తువుల్ని దోచుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు సుమారు 200,000 సౌదీ రియాల్స్ విలువైన నగదు, వస్తువుల్ని దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. కారు నుంచి దిగి వెళ్ళేటప్పుడు విలువైన వస్తువుల్ని కారులో వుంచరాదని పోలీసులు, వాహనదారులకు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!









