ఈ ఉల్లంఘనకు ఏడాది జైలు శిక్ష
- January 02, 2021
మనామా:రెండవ లోవర్ క్రిమినల్ కోర్టు, ఏడాది జైలు శిక్ష అలాగే 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని ఓ వ్యక్తికి విధించడం జరిగింది. రెస్టారెంట్స్ మరియు షిషా కేఫ్స్కి సంబంధించి తప్పనిసరి ప్రికాషనరీ మెజర్ని ఉల్లంఘించినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. పెద్ద సంఖ్యలో గేదరింగ్స్కి నిందితుడు అవకాశం కల్పించినట్లు ఆయనపై అభియోగం మోపబడింది. కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా హెల్త్ మెజర్స్ ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









