ఈ ఉల్లంఘనకు ఏడాది జైలు శిక్ష
- January 02, 2021మనామా:రెండవ లోవర్ క్రిమినల్ కోర్టు, ఏడాది జైలు శిక్ష అలాగే 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని ఓ వ్యక్తికి విధించడం జరిగింది. రెస్టారెంట్స్ మరియు షిషా కేఫ్స్కి సంబంధించి తప్పనిసరి ప్రికాషనరీ మెజర్ని ఉల్లంఘించినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. పెద్ద సంఖ్యలో గేదరింగ్స్కి నిందితుడు అవకాశం కల్పించినట్లు ఆయనపై అభియోగం మోపబడింది. కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా హెల్త్ మెజర్స్ ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు