ఈ ఉల్లంఘనకు ఏడాది జైలు శిక్ష

- January 02, 2021 , by Maagulf
ఈ ఉల్లంఘనకు ఏడాది జైలు శిక్ష

మనామా:రెండవ లోవర్‌ క్రిమినల్‌ కోర్టు, ఏడాది జైలు శిక్ష అలాగే 5,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానాని ఓ వ్యక్తికి విధించడం జరిగింది. రెస్టారెంట్స్‌ మరియు షిషా కేఫ్స్‌కి సంబంధించి తప్పనిసరి ప్రికాషనరీ మెజర్‌ని ఉల్లంఘించినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. పెద్ద సంఖ్యలో గేదరింగ్స్‌కి నిందితుడు అవకాశం కల్పించినట్లు ఆయనపై అభియోగం మోపబడింది. కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా హెల్త్‌ మెజర్స్‌ ప్రతి ఒక్కరూ పాటించాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com