ఖతార్ లో పెరుగుతున్న కరోనా రికవరి రేటు
- January 02, 2021
ఖతార్ కరోనా రికవరి రేటు పెరుగుతోంది. శనివారం కొత్తగా మరో 124 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,41,680 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 198 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల్లో 173 కమ్యూనిటీ కేసులు ఉండగా..25 మంది విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 1,44,240 మంది వైరస్ బారిన పడగా..ప్రస్తుతం 2,315 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 245 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ వివరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష