ఖతార్ లో పెరుగుతున్న కరోనా రికవరి రేటు
- January 02, 2021
ఖతార్ కరోనా రికవరి రేటు పెరుగుతోంది. శనివారం కొత్తగా మరో 124 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,41,680 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో 198 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల్లో 173 కమ్యూనిటీ కేసులు ఉండగా..25 మంది విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 1,44,240 మంది వైరస్ బారిన పడగా..ప్రస్తుతం 2,315 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 245 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ వివరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









