రెసిడెన్సీ పర్మిట్ సర్వీసులపై ఫీజు వసూలు మళ్లీ ప్రారంభం
- January 02, 2021
బహ్రెయిన్: ఇక నుంచి రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బహ్రెయిన్ ప్రకటించింది. జాతీయ పాస్ పోర్టు, నివాస అనుమతి వ్యవహారాల అధికార విభాగం ఈ మేరకు ప్రకటించింది. కోవిడ్ ఆంక్షలు, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందుల కారణంగా ఇచ్చిన మినహాయింపులు డిసెంబర్ 31తో పూర్తయినట్లు వెల్లడించింది. అయితే..టూరిస్ట్ వీసా గడువు ఈ నెల 21 వరకు ఉందని, అయితే..రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి నివాస అనుమతుల రద్దుగానీ, రెన్యూవల్ చేసుకున్న ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష