రెసిడెన్సీ పర్మిట్ సర్వీసులపై ఫీజు వసూలు మళ్లీ ప్రారంభం
- January 02, 2021
బహ్రెయిన్: ఇక నుంచి రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బహ్రెయిన్ ప్రకటించింది. జాతీయ పాస్ పోర్టు, నివాస అనుమతి వ్యవహారాల అధికార విభాగం ఈ మేరకు ప్రకటించింది. కోవిడ్ ఆంక్షలు, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందుల కారణంగా ఇచ్చిన మినహాయింపులు డిసెంబర్ 31తో పూర్తయినట్లు వెల్లడించింది. అయితే..టూరిస్ట్ వీసా గడువు ఈ నెల 21 వరకు ఉందని, అయితే..రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి నివాస అనుమతుల రద్దుగానీ, రెన్యూవల్ చేసుకున్న ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- ‘ఈదియా’ కోసం 10 ATMలు ఏర్పాటు: అవెన్యూస్
- నిరంతర తనిఖీలతో పటిష్ఠంగా ఖతార్ మార్కెట్..!!
- బహ్రెయిన్ లో 45 మంది డ్రైవర్ల పై చట్టపరమైన చర్యలు..!!
- తాత్కాలిక సస్పెన్షన్ తర్వాత ఫ్లైట్స్ క్రమంగా పునఃప్రారంభం..!!
- ట్రాన్స్ మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ల దగ్గర పార్కింగ్ వద్దు..!!
- అల్ బహియాలో పాలస్తీనా జాతీయుడు మృతి: అబుదాబి
- హైడ్రా ద్వారా రూ.60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం..
- ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..10 మంది రోగులు మృతి..
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం









