రెసిడెన్సీ పర్మిట్ సర్వీసులపై ఫీజు వసూలు మళ్లీ ప్రారంభం
- January 02, 2021
బహ్రెయిన్: ఇక నుంచి రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బహ్రెయిన్ ప్రకటించింది. జాతీయ పాస్ పోర్టు, నివాస అనుమతి వ్యవహారాల అధికార విభాగం ఈ మేరకు ప్రకటించింది. కోవిడ్ ఆంక్షలు, అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇబ్బందుల కారణంగా ఇచ్చిన మినహాయింపులు డిసెంబర్ 31తో పూర్తయినట్లు వెల్లడించింది. అయితే..టూరిస్ట్ వీసా గడువు ఈ నెల 21 వరకు ఉందని, అయితే..రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి నివాస అనుమతుల రద్దుగానీ, రెన్యూవల్ చేసుకున్న ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









