గల్ఫుడ్ 2016ను సందర్శించిన షేక్ హమహ్మద్
- February 22, 2016
వైఎస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆదివారం గల్ఫుడ్ 2016ను సందర్శించారు. ఐదు రోజుల పాటు ఈ ఈవెంట్ జరగనుంది. ఫుడ్ మరియు హాస్పిటాలిటీ ట్రేడ్ ఈవెంట్గా గల్ఫుడ్ నిర్వహించబడుతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతున్న ఈ వెంట్లో 5000 మంది ఎగ్జిబిటర్స్ ఫుడ్, హాస్పిటాలిటీ రంగం నుంచి తమ తమ ప్రోడక్ట్స్ని ప్రదర్శనకు ఉంచారు. ఇందులో 120 అరబ్ మరియు ఇతర దేశాలు పాల్గొన్నాయి. ప్రపంచ దేశాలు ఈ ఈవెంట్లో పాల్గొనడం పట్ల షేక్ మహమ్మద్ ఆనందం వ్యక్తం చేశారు. వెస్ట్ మరియు ఈస్ట్లకు యూఏఈ ఎప్పుడూ గేట్వేలా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఎకనమిక్, కల్చరల్ మరియు స్పోర్ట్స్ ఈవెంట్స్ నేషనల్ ఎకానమీ గురించీ, అలాగే ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించీ అందరికీ తెలిసేలా చేస్తాయనీ, అలాగే ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయనీ, యూఏఈ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్తాయనీ షేక్ మహమ్మద్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







