వాట్సాప్ వినియోగదారులకు యూఏఈ సూచన
- January 08, 2021యూఏఈ:యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), వాట్సాప్ వినియోగదారులకు సూచన జారీ చేసింది. ఫేస్బుక్కి చెందిన వాట్సాప్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించిన అలర్ట్ జారీ చేసిందనీ, దానికి ఆమోదం తెలిపిన వినియోగదారులకు మాత్రమే ఫిబ్రవరి నుంచి సేవలు అందుబాటులో వుంటాయని టిఆర్ఎ పేర్కొంది. వినియోగదారుల డేటాని ప్రాసెస్ చేసే విషయమై వాట్సాప్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేదానికి సంబంధించి ఈ కొత్త అప్డేట్ అలర్ట్ పలు విషయాల్ని పేర్కొంటోంది. పూర్తి వివరాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి తెలుసుకోవాలని టిఆర్ఎ పేర్కొంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి