60 ఏళ్ళ పైబడినవారికి వీసా నాన్ రెన్యువల్ ప్రకటన
- January 08, 2021కువైట్ సిటీ:కొత్త ఆన్లైన్ విధానం జనవరి 12 నుంచి అమల్లోకి రానుందనీ, 60 ఏళ్ళు పైబడి, తగిన డిగ్రీ లేని వలసదారులకు వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయడానికి వీలుపడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్పవర్ వెల్లడించింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి రాగా, కొత్త విధానానికి సంబంధించి సంబంధిత వర్గాలను పిఎఎమ్ అప్రమత్తం చేసింది. కంపెనీల రిప్రజెంటేటివ్లు, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ కూడా ఈ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలని పిఎఎమ్ సూచిస్తోంది. పిఎఎం వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చనీ, అక్కడినుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?