60 ఏళ్ళ పైబడినవారికి వీసా నాన్ రెన్యువల్ ప్రకటన
- January 08, 2021
కువైట్ సిటీ:కొత్త ఆన్లైన్ విధానం జనవరి 12 నుంచి అమల్లోకి రానుందనీ, 60 ఏళ్ళు పైబడి, తగిన డిగ్రీ లేని వలసదారులకు వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయడానికి వీలుపడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్పవర్ వెల్లడించింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి రాగా, కొత్త విధానానికి సంబంధించి సంబంధిత వర్గాలను పిఎఎమ్ అప్రమత్తం చేసింది. కంపెనీల రిప్రజెంటేటివ్లు, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ కూడా ఈ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలని పిఎఎమ్ సూచిస్తోంది. పిఎఎం వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చనీ, అక్కడినుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!







