60 ఏళ్ళ పైబడినవారికి వీసా నాన్ రెన్యువల్ ప్రకటన
- January 08, 2021
కువైట్ సిటీ:కొత్త ఆన్లైన్ విధానం జనవరి 12 నుంచి అమల్లోకి రానుందనీ, 60 ఏళ్ళు పైబడి, తగిన డిగ్రీ లేని వలసదారులకు వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయడానికి వీలుపడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్పవర్ వెల్లడించింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి రాగా, కొత్త విధానానికి సంబంధించి సంబంధిత వర్గాలను పిఎఎమ్ అప్రమత్తం చేసింది. కంపెనీల రిప్రజెంటేటివ్లు, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ కూడా ఈ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలని పిఎఎమ్ సూచిస్తోంది. పిఎఎం వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చనీ, అక్కడినుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







