50 శాతం మంది విద్యార్థులు క్యాంపస్కు హాజరు
- January 11, 2021_1610348056.jpg)
యూఏఈ:పలు గ్రేడ్ల విద్యార్థులు క్యాంపస్లకు జనవరి 17 నుంచి హాజరు కానున్నారు. 50 శాతం సామర్థ్యంతో ఆయా క్యాంపస్లు తెరుచుకోనున్నాయి. 9 నుంచి 12 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళేందుకు వీలుంది. స్కూళ్ళు అవసరమైన మేర కోవిడ్ 19 నిబంధనలు పక్కాగా పటించాల్సి వుంటుంది. జనవరి 3 నుంచి మొదలైన కొత్త అకడమిక్ ఇయర్కి సంబంధించి విద్యాభ్యాసం రిమోట్ పద్ధతిలో జరుగుతోంది. దుబాయ్ స్కూళ్ళు ఇన్-పర్సన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో జనవరి 3 నుంచి తెరచుకున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష