50 శాతం మంది విద్యార్థులు క్యాంపస్కు హాజరు
- January 11, 2021
యూఏఈ:పలు గ్రేడ్ల విద్యార్థులు క్యాంపస్లకు జనవరి 17 నుంచి హాజరు కానున్నారు. 50 శాతం సామర్థ్యంతో ఆయా క్యాంపస్లు తెరుచుకోనున్నాయి. 9 నుంచి 12 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళేందుకు వీలుంది. స్కూళ్ళు అవసరమైన మేర కోవిడ్ 19 నిబంధనలు పక్కాగా పటించాల్సి వుంటుంది. జనవరి 3 నుంచి మొదలైన కొత్త అకడమిక్ ఇయర్కి సంబంధించి విద్యాభ్యాసం రిమోట్ పద్ధతిలో జరుగుతోంది. దుబాయ్ స్కూళ్ళు ఇన్-పర్సన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో జనవరి 3 నుంచి తెరచుకున్నాయి.
తాజా వార్తలు
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!









