50 శాతం మంది విద్యార్థులు క్యాంపస్కు హాజరు
- January 11, 2021
యూఏఈ:పలు గ్రేడ్ల విద్యార్థులు క్యాంపస్లకు జనవరి 17 నుంచి హాజరు కానున్నారు. 50 శాతం సామర్థ్యంతో ఆయా క్యాంపస్లు తెరుచుకోనున్నాయి. 9 నుంచి 12 గ్రేడ్లకు చెందిన విద్యార్థులు స్కూళ్ళకు వెళ్ళేందుకు వీలుంది. స్కూళ్ళు అవసరమైన మేర కోవిడ్ 19 నిబంధనలు పక్కాగా పటించాల్సి వుంటుంది. జనవరి 3 నుంచి మొదలైన కొత్త అకడమిక్ ఇయర్కి సంబంధించి విద్యాభ్యాసం రిమోట్ పద్ధతిలో జరుగుతోంది. దుబాయ్ స్కూళ్ళు ఇన్-పర్సన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో జనవరి 3 నుంచి తెరచుకున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







