'ప్రవాసీ భారతీయ దివస్' ను జరువుకున్న ఎన్నారై లు

- January 11, 2021 , by Maagulf
\'ప్రవాసీ భారతీయ దివస్\' ను జరువుకున్న ఎన్నారై లు

దుబాయ్: టిపిసిసి ప్రవాసా భారతీయ విభాగం కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో 16 వ 'ప్రవాసీ భారతీయ దివస్' ను దుబాయ్ లోని అల్ కూజ్ లేబర్ క్యాంపు లోని గల్ఫ్‌కార్మీకుల తో జరపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో సాదతుల్లా, జాఫర్ అలి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com