ఒమన్ కంపెనీపై సైబర్ దాడి...డేటా సురక్షితమని కంపెనీ వర్గాల వెల్లడి
- January 14, 2021ఒమన్ లోని ఓ కంపెనీపై సైబర్ దాడి జరిగింది. హ్యాకర్లు కంపెనీ సాఫ్ట్ వేర్ ను టార్గెట్ చేయటంతో కొద్ది మేర డేటా లాస్ అయినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం...నేషనల్ డిటర్జెంట్ కంపెనీ సాఫ్ట్ వేర్ నెట్వర్క్ పై సైబర్ దాడికి గురైందని...అయితే, దాని వల్ల కంపెనీకి ఆర్ధికపరంగా ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. కొద్ది మేర డేటాను కొల్పోయినప్పటికీ...మాన్యువల్ గా పూర్తి డేటా సురక్షితంగా ఉందని వెల్లడించింది. మాన్యువల్ డేటాను మళ్లీ డిజిటలైజ్ చేస్తామన్నారు. అయితే..అప్పటివరకు ఆడిట్ వ్యవహారాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ా
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు