గుంపులుగా పార్టీలు: 50,000 జరీమానా
- January 15, 2021
దుబాయ్ ప్రభుత్వ కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది పార్టీలకు సంబంధించి. సోషల్ గేదరింగ్స్, వెడ్డింగ్ రిసెప్షన్స్కి సంబంధించి ఉల్లంఘనలు జరిగితే 50,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. హాజరైనవారు 15,000 జరీమానా చెల్లించాల్సి వుంటుంది. 30 మంది కంటే ఎక్కువ మంది ఇంటివద్ద గుమికూడకూడదు. 200 మంది హాళ్ళు, హోటళ్ళు, టెంట్లలో పాల్గొనేందుకు వీలుంది.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







