గుంపులుగా పార్టీలు: 50,000 జరీమానా
- January 15, 2021
దుబాయ్ ప్రభుత్వ కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది పార్టీలకు సంబంధించి. సోషల్ గేదరింగ్స్, వెడ్డింగ్ రిసెప్షన్స్కి సంబంధించి ఉల్లంఘనలు జరిగితే 50,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. హాజరైనవారు 15,000 జరీమానా చెల్లించాల్సి వుంటుంది. 30 మంది కంటే ఎక్కువ మంది ఇంటివద్ద గుమికూడకూడదు. 200 మంది హాళ్ళు, హోటళ్ళు, టెంట్లలో పాల్గొనేందుకు వీలుంది.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో