హోం శాఖ మంత్రిని కలిసిన ఇరాన్ కొత్త కాన్సుల్ జనరల్....
- January 15, 2021హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీని కొత్త కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇరాన్ మహమ్మద్ హుస్సేన్ బని అసాధి హోం మంత్రి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కలిశారు. కొంత కాలం క్రితం వరకు కాన్సుల్ జనరల్ గా పనిచేసిన మహమ్మద్ హగ్బిన్ ఘోమి పదవీ కాలం పూర్తి కావడంతో నూతనంగా ఈయన నియమితులయ్యారు. గతంలో ఈయన బల్గేరియా, బ్రెజిల్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పని చేశారు. మర్యాదపూర్వకంగా కలిసిన అసాది తో హోం మంత్రి మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తన వంతు సహకారం ఎల్లప్పుడు అందిస్తానని తెలియజేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ