భారత్ లో కరోనా కేసుల వివరాలు
- January 16, 2021న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా కేసులు ఓరోజు పెరుగుతూ.. మరోరోజు తగ్గుతూ వస్తున్నాయి.. గత బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 15,600 వరకు కేసులు నమోదు కాగా.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 15,158 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 175 మంది కరోనాతో మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 16,977 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841కు పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 1,01,79715కు చేరింది.. ఇక, ఇప్పటి వరకు కరోనావైరస్ బారినపడి 1,52,093 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 2,11,033 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్రం తన బులెటిన్లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు