రక్త దానం చేయండి.. నిజమైన హీరోలుగా మారండి
- January 16, 2021యూఏఈ:FOI ఈవెంట్స్ ఎల్ఎల్సి (సిఎస్ఆర్ యాక్టివిటీ), బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహిస్తోంది. ఇండియన్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 22న (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్, ఔద్ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్ని http://foiblooddonors.ml/registration సంప్రదించాల్సి వుంటుంది. అలాగే అభిమన్యు (055-240 9624), దుబ్బయ్య (056-4098863), శ్రీనివాస్ రెడ్డి (055- 6415789) నెంబర్లను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!