‘గెట్ టుగెదర్’ చేసుకున్న హాస్యనటులు..
- January 18, 2021హైదరాబాద్:తెలుగు సినిమాల్లోని యంగ్ కమెడియన్స్ అంతా ఒకే ఫ్రేమ్లో కనిపించారు. సినిమాల్లో వీరందరూ ఓకే సారి కనిపించారు. కానీ ఈసారి మాత్రం అంతా కలిసి గెట్ టుగెదర్ జరుపుకున్నారు. ఇందులో మొత్తం 11 మంది కమెడియన్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
గెట్ టుగెదర్ ఫోటోలను స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. “దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఫ్లయింగ్ కలర్స్ రీయూనియన్.. ఈ ఫోటో షేర్ చేయడానికి రెండు వారాలు పట్టింది”.. అంటూ రాసుకొచ్చాడు వెన్నెల కిషోర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్లు రకారకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. కమెడియన్లంతా ఒకే చోట చేరడం బాగుంది.. ఈ పదకొండు మంది కలిసి పరమానందయ్య శిష్యుల కథ సినిమాను మళ్ళీ తీస్తే చాలా బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్