మిడిల్ ఈస్ట్లో ఫోర్బ్స్ టాప్ ఇండియన్ బిజినెస్ లీడర్స్
- January 18, 2021
మిడిల్ ఈస్ట్:ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్, టాప్ ఇండియన్ లీడర్స్ వివరాల్ని వెల్లడించింది. 30 మందితో కూడిన లిస్టులో అత్యధికం యూఏఈకి చెందినవారు కావడం గమనార్హం. లులు గ్రూపు ఛైర్మన్ యూసుఫ్ అలి ఎంఎ మొదటి స్థానంద క్కించుకోగా, ల్యాండ్ మార్కు గ్రూపుకి చెందిన రేణుకా జగిత్యాని తర్వాతి స్థానం దక్కించుకున్నారు. జెమ్స్ ఎడ్యుకేషన్ సన్నీ వార్కీ, సుని వస్వాని, రవి పిళ్ళయ్, పిఎన్సి మీనన్, డాక్టర్ షంషేర్ వయాలి తదితరులు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. వెటరన్ బిజినెస్ లీడర్ల డామినేషన్ వున్నప్పటికీ, న్యూ జనరేషన్ బిజినెస్ ఓనర్లయిన అదీబ్ అహ్మద్ తదితరులకూ ప్రత్యేమైన గుర్తింపు లభించింది. రిటెయిల్, బిజినెస్ లీడర్లు, ఇండస్ట్రియల్, హెల్త్ కేర్ విభాగం అలాగే ఫైనాన్స్ రంగాలకు చెందినవారు స్థానం దక్కించుకున్నారు ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ టాప్ ఇండియన్స్ లిస్టులో.
తాజా వార్తలు
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..