ప్రతి 7 రోజులకు కోవిడ్-19 పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి
- January 18, 2021యూఏఈ:యూఏఈ మినిస్ట్రీస్ అలాగే ఫెడరల్ గవర్నమెంట్ డిపార్టుమెంట్లకు చెందిన ఉద్యోగులంతా 7 రోజులకు ఓసారి కోవిడ్ 19 పిసిఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉద్యోగులు ఎవరైతే కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారో, వారికి ఈ నిబంధన వర్తించదు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ