అక్రమ నివాసితుల సంఖ్య 180,000
- January 19, 2021కువైట్ సిటీ:దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారి సంఖ్య 180,000కి చేరింది. విజయవంతంగా అమ్నెస్టీని నిర్వహించినప్పటికీ అక్మ నివాసితులతో సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. 35 దేశాలకు విమానాల్ని రద్దు చేయడంతో సమస్య తీవ్రతరమవుతోంది. 2500 మంది మాత్రమే తమ స్టేటస్ని మార్చుకోవడానికి ముందుకొచ్చారు. ఈ గ్రేస్ పీరియడ్ 31 జనవరితో ముగియనుంది. రెగ్యులర్ తనిఖీలకు కొంత విరామం ఇవ్వడంతో అక్రమ నివాసితుల సంఖ్య 130,000 నుంచి 180,000కి పెరిగింది.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్