అక్రమ నివాసితుల సంఖ్య 180,000
- January 19, 2021
కువైట్ సిటీ:దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారి సంఖ్య 180,000కి చేరింది. విజయవంతంగా అమ్నెస్టీని నిర్వహించినప్పటికీ అక్మ నివాసితులతో సమస్యలు ఎదురవుతూనే వున్నాయి. 35 దేశాలకు విమానాల్ని రద్దు చేయడంతో సమస్య తీవ్రతరమవుతోంది. 2500 మంది మాత్రమే తమ స్టేటస్ని మార్చుకోవడానికి ముందుకొచ్చారు. ఈ గ్రేస్ పీరియడ్ 31 జనవరితో ముగియనుంది. రెగ్యులర్ తనిఖీలకు కొంత విరామం ఇవ్వడంతో అక్రమ నివాసితుల సంఖ్య 130,000 నుంచి 180,000కి పెరిగింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







