కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే ఇన్ పేషెంట్ వార్డుల్లోకి అనుమతి
- January 19, 2021
అబుధాబి: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బంధువులు, మిత్రులను చూసేందుకు వచ్చే వారు ఇక నుంచి కోవిడ్ పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలని అబుధాబి హెల్త్ సర్వీస్ కంపెనీ వెల్లడించింది. ఆస్పత్రుకి వచ్చే 24 గంటల్లో చేయించిన పీసీఆర్ నెటటీవ్ రిపోర్ట్ మాత్రమే అనుమతిస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. విజిటర్ల ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, పేషెంట్ల ఆరోగ్య భద్రత కోసమే పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి చేసినట్లు అధికారులు వివరించారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు హోస్న్ యాప్ లో ఆధారాలు చూపిస్తే పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..