కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే ఇన్ పేషెంట్ వార్డుల్లోకి అనుమతి
- January 19, 2021అబుధాబి: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బంధువులు, మిత్రులను చూసేందుకు వచ్చే వారు ఇక నుంచి కోవిడ్ పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలని అబుధాబి హెల్త్ సర్వీస్ కంపెనీ వెల్లడించింది. ఆస్పత్రుకి వచ్చే 24 గంటల్లో చేయించిన పీసీఆర్ నెటటీవ్ రిపోర్ట్ మాత్రమే అనుమతిస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. విజిటర్ల ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, పేషెంట్ల ఆరోగ్య భద్రత కోసమే పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి చేసినట్లు అధికారులు వివరించారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు హోస్న్ యాప్ లో ఆధారాలు చూపిస్తే పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..