పిసిఆర్ టెస్ట్: ప్రయాణీకులకు 50 కువైటీ దినార్స్ ఛార్జి

- January 21, 2021 , by Maagulf
పిసిఆర్ టెస్ట్: ప్రయాణీకులకు 50 కువైటీ దినార్స్ ఛార్జి

కువైట్ సిటీ:కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఎయిర్ లైన్స్, దేశంలోకి వచ్చే ప్రయాణీకుల నుంచి పిసిఆర్ టెస్ట్ నిమిత్తం 50 కువైటీ దినార్స్ వసూలు చేయడానికి వీలు కలుగుతోంది. దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణీకుడికి రెండు సార్లు పిసిఆర్ టెస్ట్ చేస్తారు. ఒకటి వస్తూనే చేయించుకోవాల్సింది కాగా, ఇంకొకటి వచ్చిన ఏడు రోజుల తర్వాత చేసే పరీక్ష. ఒక్కో పరీక్షకి 25 కువైటీ దినార్స్ వసూలు చేస్తారు. ఆ లెక్కన రెండు పరీక్షలకు 50 కువైటీ దినార్స్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com