కర్ణాటక క్వారీలో భారీ పేలుడు...8 మంది మృతి

- January 22, 2021 , by Maagulf
కర్ణాటక క్వారీలో భారీ పేలుడు...8 మంది మృతి

కర్ణాటక:కర్ణాటకలోని  శివమొగ పట్టణంలో నిన్న రాత్రి  సంభవించిన భారీ పేలుడు లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.ఈ పేలుడులో మరణించిన వారంతా బీహార్ కు చెందిన వలస కూలీలని చెబుతున్నారు.పేలుడు ధాటికి వారి శరీర భాగాలు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు ఎగిరి పడ్డాయి. 

 పేలుడు శబ్దం దాదాపు 20 కిలోమీటర్ల వరకు వినిపించింది.ఈ  పేలుడు శివమొగ లోని ఓ  క్వారీలో సంభవించించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com