కర్ణాటక క్వారీలో భారీ పేలుడు...8 మంది మృతి
- January 22, 2021కర్ణాటక:కర్ణాటకలోని శివమొగ పట్టణంలో నిన్న రాత్రి సంభవించిన భారీ పేలుడు లో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.ఈ పేలుడులో మరణించిన వారంతా బీహార్ కు చెందిన వలస కూలీలని చెబుతున్నారు.పేలుడు ధాటికి వారి శరీర భాగాలు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల వరకు ఎగిరి పడ్డాయి.
పేలుడు శబ్దం దాదాపు 20 కిలోమీటర్ల వరకు వినిపించింది.ఈ పేలుడు శివమొగ లోని ఓ క్వారీలో సంభవించించింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం